Publish Date:Aug 18, 2022
అతను రాపిడో రైడర్. పేరు పరాగ్. ఎప్పుడూ బిజీగా ఉండే బెంగళూరు అతని నివాసం. కావడానకి అత ను బైక్ టాక్సీ డ్రైవర్ గా అన్ని ప్రాంతాలకు అటు నుంచి ఇటు జనాన్ని చేరవేయడం ఉద్యోగంలానే చేస్తున్నాడు. కానీ అతనిలో కళాకారుడు.. డైరెక్టర్ బయటికి వచ్చేడు. వాస్తవానికి అతనో వీడియోగ్రాఫర్ కూడాను. అందువల్ల ఎంతో ఆసక్తితో జనాన్ని ఆకట్టుకునే చిత్రాలు తీయాలన్న తపన సహజంగానే అతనికి ఉంది.
పరాగ్, రాపిడో రైడర్గా పనిచేస్తునే ఒక చైనా కంపెనీకి వీడియో సిరీస్లో పనిచేస్తుండేవాడు. కానీ చైనా యాప్స్ నిషేధంచడంతో అతను ఆ కంపెనీవారి నుంచి బయటపడి స్వంతగా ఏదన్నా చేయాలన్న ఆలో చనలో పడ్డాడు. కోవిడ్-19 భయాందోళనలో బెంగళూరు పట్టణ ప్రజలంతా బికు బికు మంటూంటే ఇతను మా త్రం ధైర్యం చేసి కెమెరా పట్టుకుని సిటీ అంతా తిరుగుతూండేవాడు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీస్తుండేవాడు. అతనికి అలా చాలామంది ఆ ఫీల్డ్ కి సంబంధించిన సంబంధాలు ఏర్పడ్డాయి. చేతిలో కెమెరా కూడా ఉండడంతో ఫిల్మ్ తీయడం మరింత సులువు కావడంతో తన ఆలోచనలకు తగ్గట్టుగా మంచి థీమ్తో చక్కని షార్ట్ ఫిల్మ్లు తీసి తెలిసినవారికి, ఆ ఆసక్తి ఉన్న పెద్దవారికి చూపిం చేవాడు. ఈ ప్రయాణంలోనే అతనికి ఒక పెద్ద కంపెనీని సంప్రదించాడు. పెద్ద సిరీస్కి ప్లాన్ చేశాడు. అది విజయవం తమైంది. అంతేకాదు, ఏకంగా 15 ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డులు అందుకున్నాడు.
క్రమేపీ రాపిడో రైడర్ పని నుంచి బయటపడి పూర్తిస్థాయి షార్ట్పిల్మ్ డైరెక్టర్ గా అందరి దృష్టినీ ఆకట్టు కున్నాడు. ఇపుడు పరాగ్ బెంగళూరులో చెప్పుకోదగ్గ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parag-39-142142.html
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.