స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం

Publish Date:Jan 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్డీఆర్ జీవన సాఫ్యల పురస్కారం దక్కింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో  ఈ పురస్కారాన్ని శుక్రవారం (జనవరి 16) ప్రదానం చేశారు. అంతకు ముందు  నర్సీపట్నంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో    మకర జ్యోతి ఉత్సవాలు  శుక్రవారం (జనవరి 16) ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది.

స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి ప్రారంభమైన స్వామివారి రథోత్సవం కృష్ణ బజార్ , వేంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా సాగింది.  ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభావేదికపై  స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి  ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం  ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. పరిషత్తు అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఈ అవార్డును అందజేశారు.   

By
en-us Political News

  
కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు
సికింద్రాబాద్ మున్సిపల్ సాధన కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.
నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు గ్ర‌హీత కొరినా మ‌చాడో అందజేసింది
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏఐడీఎంకే పార్టీ తొలి విడత మేనిఫెస్టో ప్రకటించింది.
మేడారం మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లక్షల మంది భక్తులు వన దేవత లైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తరలి రానున్న నేపథ్యంలో.. వారికి ఎటువంటి ప్రయాణ ఇబ్బందులూ తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్, మరియు కోబ్రా ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కూబింగ్ లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత పాపారావు అక్కడికక్కడే మరణించాడు.
అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్ లాండ్ అత్యంత కీలకమన్న ట్రంప్ ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని తీరుతామని, ఈ విషయంలో తమను వ్యతిరేకించేవారెవరైనా సరే సహించేది లేదని ప్రపంచ దేశాలకు ట్రంప్ అల్టిమేటమ్ ఇచ్చారు.
మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు నమోదైంది.
తన మాటకు విలువ ఇచ్చి నిరసనకారుల మరణ శిక్షలను రద్దు చేసినందుకు ఆయన ఇరాన్ కు ధన్యవాదాలు తెలిపారు.
కంటెంట్ డెలివరీ, భద్రతా సేవలు అందించే క్లౌడ్‌ఫ్లేర్ సంస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యలే ఈ అంతరాయానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.
గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు.
గంజాం జిల్లాలో దాదాపు 20 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు దాదాపు రెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.