అమ్మాయిల పిచ్చే అతని ప్రాణం తీసింది... జూబ్లీహిల్స్ మర్డర్ కేసులో కొత్త కోణం

Publish Date:Feb 8, 2020

Advertisement

హైదరాబాద్ బోరబండ చేపల వ్యాపారి రమేష్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అయితే, రమేష్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలపై అతనికున్న పిచ్చే రమేష్ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. చేపల వ్యాపారి రమేష్ కు ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకునే నిందితుడు హత్యకు ప్లాన్ చేశాడని తెలిపారు. రమేష్ ఇంట్లో అద్దెకుండి ఖాళీ చేసిన రాజు నాయకే ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈజీ మనీకి అలవాటుపడ్డ నిందితుడు రాజు నాయక్.... రమేష్ ను హానీ ట్రాప్ చేశాడు. తన దగ్గర అమ్మాయి రెడీగా ఉందని... రూముకు రావాలని ఫోన్ చేశాడు. రాజు నాయక్ మాటల నమ్మిన రమేష్... అతని రూముకు వెళ్లాడు. ఆ తర్వాత మద్యంలో మత్తు మందు కలిపి చంపేశాడు. అనంతరం రమేష్ ఒంటిపైనున్న బంగారాన్ని తీసుకుని తాకట్టు పెట్టాడు. 

అయితే, మళ్లీ రూముకి వచ్చిన నిందితుడు రాజునాయక్.... రమేష్ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి 90లక్షలు ఇస్తే విడిచిపెడతానని, లేదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మరోవైపు, డెడ్ బాడీ డీకంపోజ్ అవుతుండటంతో ఎలాగైనాసరే బయటికి తరలించాలనుకున్నాడు. మృతదేహంలో కొన్ని భాగాలు నరికి ప్లాస్టింగ్ కవర్లో ప్యాక్ చేశాడు. అయితే, భారీ కాయం కావడంతో డెడ్ బాడీని బయటికి తరలించలేక రూమ్ లోనే వదిలేసి పరారయ్యాడు. చివరికి రూము నుంచి దుర్వాసన రావడంతో రమేష్ హత్య బయటపడింది. అయితే, సీసీటీవీ ఫుటేజ్, రూములో దొరికిన క్లూస్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు రాజు నాయక్ ను అతనికి సహకరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. 

అయితే, సమాజంలోనే ప్రతి సంఘటన నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకుని అప్రమత్తం కావాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తుంది. ఇలా, అమ్మాయిలపై పిచ్చితో హానీ ట్రాప్ లో చిక్కుకుని ప్రముఖ వ్యాపారవేత్త జయరాం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మీడియాలో జయరాం హత్య పెద్దసంచలనమైంది. అమ్మాయిలపై పిచ్చే అతని ప్రాణాలు తీసిందని తెలిసింది. తెలిసినే వ్యక్తే హానీ ట్రాప్ తో ఇంటికి రప్పించుకుని కొట్టిచంపేశాడు. ఇలాంటి ఘటనలు రోజూ మన కళ్లే ముందే కనిపిస్తున్నా జాగ్రత్తపడకుండా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం శోచనీయమే.

By
en-us Political News

  
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.