Publish Date:Oct 10, 2025
1978 నుంచీ జూబ్లీహిల్స్ స్థానికుల లో కు అవకాశం ఇవ్వలేదన్నది తాజాగా కాంగ్రెస్ నుంచి అభ్యర్ధి న్న నవీన్ యాదవ్ చేసిన కామెంట్. ఇంతకీ ఏంటీ జూబ్లీహిల్స్ హిస్టరీ. ఈ నియోజకవర్గం గతంలో ఏ సెగ్మెంట్లో భాగంగా ఉండేది? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే.. ఇది 1952 లో ద్విసభ్య సభగా ఉండేది. ఇక్కడ ఎస్సీ కేటగిరిలో ఒకరు, జనరల్ కేటగిరిలో ఒకరు ఎంపికయ్యారు. వారెవరని చూస్తే బత్తులు సుమిత్రాదేవి ఎస్సీ కేటగిరి, నవాజ్ జంగ్ జనరల్ కేటగిరి. ఆ తర్వాత 1960లో ఇక్కడ ఉప ఎన్నిక జరగ్గా.. ఈ ఎన్నికలో సికింద్రాబాద్ కి చెందిన పార్సీ సంపన్నురాలు రోడా మిస్త్రీ గెలిచారు. 1962ఎన్నికలోనూ ఆమే గెలిచారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ హిస్టరీ 2009లో మొదలైనట్టు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. అప్పటి వరకూ ఇది ఖైరతాబాద్ సెగ్మెంట్లో ఉండేది.
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2018, 2023లోనూ ఆయనే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మాగంటి సైతం ఈ ప్రాంతానికి స్థానికులేం కాదు. ఆయన హైదరాబాద్ లోని హైదర్ గూడ నివాసి. దీంతో నవీన్ యాదవ్ అన్నట్టు ఈ నియోజకవర్గానికి స్థానికులు ఎమ్మెల్యేగా అయ్యిందే లేదు. మొన్న కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన అజర్ సైతం ఇక్కడి వారు కారు. మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న కోణంలో ఈ ప్రాంతం నుంచి ఆయన్ను పోటీకి దింపారు అధిష్టానం పెద్దలు.
ఇప్పుడు తొలిసారి నవీన్ యాదవ్ తానీ ప్రాంత స్థానికుడిననీ.. మీ బిడ్డను గెలిపించాలనీ కోరుతున్నారు. అర్ధశతాబ్దం నుంచీ జూబ్లీహిల్స్ లో అన్యులు రాజ్యమేలుతున్నారనీ.. మీ ఇంటి తమ్ముడు మీరు పిలిస్తే పలకడానికి యూసఫ్ గూడ చెక్ పోస్టులోని నా ఆఫీసు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ.. మీకందరికీ అందుబాటులో ఉంటానని అంటున్నారాయన. అంతే కాదు పదేళ్ల పాటు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేయలేని పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక మాత్రం చేస్తుందా? అన్న లాజిక్ లాగుతున్నారు. తనపై పెట్టినవన్నీ ఫాల్స్ కేసులనీ.. అవన్నీ వీగిపోతాయి కాబట్టి.. చదువుకున్న వాడ్ని.. స్థానికుడ్ని.. నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ ఇంటి మనిషిగా ఉంటూ.. మీకు అన్ని పనులు చేసి పెడతానంటున్నారు నవీన్ యాదవ్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/naveen-yadav-jublee-hills-congress-candidate-25-207658.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.