మాస్కో రవాణా మంత్రి, వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... భారత్ లోని మెట్రో పాలిటన్ నగరాల్లో మాస్కో తరహా ఏఐ ఆధారిత ట్రాన్సిట్ ట్రాకింగ్, స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ సాఫ్ట్వేర్ను అమలు చేసేందుకు సహకారం అందించండి. మాస్కోలో మాదిరిగా అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాలు, స్మార్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రవేశపెట్టడానికి మాతో కలిసి భాగస్వామ్యం వహించండి. విశాఖపట్నం ఫిన్టెక్ వ్యాలీలోని మునిసిపల్ ట్రాన్సిట్ లైన్ల కోసం సురక్షితమైన ఫేషియల్-రికగ్నిషన్ టికెటింగ్ ఫ్రేమ్వర్క్ను సంయుక్తంగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించండి.
భారతీయ నగరాల్లో ఇంటిగ్రేటెడ్ రైలు, మెట్రో, రోడ్డు ట్రాఫిక్ నియంత్రణ కమాండ్ సెంటర్ ఏర్పాటుకు మాస్కో రవాణా నిపుణులను నియమించండి. భారతదేశ సముద్ర సరుకు రవాణాను దేశీయ రైలు నెట్వర్క్లతో సజావుగా అనుసంధానించడానికి, భారతీయ ఓడరేవులలో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్లు & డిజిటల్ ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటుకు మాస్కో అధునాతన కార్గో ట్రాకింగ్, డిజిటల్ లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ ప్లాట్ఫారమ్లను మోహరించండి. భారత్ లోని ప్రధాన మెట్రో కారిడార్లలో ప్రయాణికుల రైలు విస్తరణలను ఆప్టిమైజ్ చేయడానికి మాస్కో మెట్రో ఇంజనీరింగ్ నిపుణులను నియమించి, సాంకేతిక సహాకారాన్ని అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nara-lokesh-russia-tour-36-221854.html
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్స్పెక్టర్ బి. మహేందర్కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.