ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాంతీయవాదం

Publish Date:Feb 21, 2013

Advertisement

 

సహకార ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే మళ్ళీ ఈరోజు శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలో ఈ ఎన్నికలు కేవలం మండలి ఎన్నికలుగానే పరిగణిస్తున్నపటికీ, సహకార ఎన్నికలలో వెనుకబడిన తెరాస, ఈఎన్నికలలో కూడా ఓటమి చవి చూసినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లు తెలంగాణా సెంటిమెంటు క్రమంగా బలహీనపడిపోతోందనే వాదనను ప్రజలు కూడా విస్వశిస్తే, అది తమ ఉనికికే ప్రమాదం అవుతుందని గ్రహించి, ఈఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా, దానికి ప్రాంతీయవాదం కూడా అద్ది గెలవాలని ప్రయత్నిస్తోంది.

 

ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్దులను గెలిపించడం ద్వారానే, ప్రజలలో తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉందని నిరూపించగలమని, ఇది సమైక్యవాదులకు తెలంగాణా వాదులకు జరుగుతున్నయుద్ధంగా భావించాలని చెపుతూ తెలంగాణా ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది. అయితే, తెరాస ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నపటికీ, ఈ సారి వోటు వేస్తున్నవారు విద్యావంతులు మరియు ఉపాద్యాయులు అని మరిచి, వారిని భావోద్వేగాలతో లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తోంది.

 

ఉచితానుచితాలు తెలిసిన వారికి ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో, ఎవరిని ఎన్నుకొంటే తమకు మేలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారందరూ మనస్పూర్తిగా తెలంగాణా కోరుకొంటున్నపటికీ, తెరాసకి ఓటేయడం వలన మాత్రమే తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉంటుందని తెరాస చెపుతున్న మాటలు నమ్మేఅవకాశం లేదు. ఒకవేళ తెరాస అభ్యర్దులలో తమకి ఉపయోగపడే అభ్యర్ధి ఉన్నట్లయితే వారు అతనికే ఓటువేయవచ్చునేమో కానీ, కేవలం సెంటిమెంటును అడ్డం పెట్టుకొని ఓటేయమని అడిగితే, తెరాస అభ్యర్ధికి ఓటేసే అవకాశం లేదు.

By
en-us Political News

  
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.