ఎపిలో ఎంఎల్ సి ఎన్నికల నగారా
Publish Date:Jan 29, 2025
Advertisement
ఎపిలో ఎంఎల్ సి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే నెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎపిలో కృష్ణ, గుంటూరు , ఉమ్మడి గోదావరి పట్ట భద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరుగనుంది. . ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mlc-election-city-in-ap-39-192027.html
http://www.teluguone.com/news/content/mlc-election-city-in-ap-39-192027.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026





