ముంచుకొస్తున్న మరో ప్యాండమిక్...

Publish Date:Nov 17, 2021

Advertisement

ప్రపంచం నేడు మరో ప్యాండమిక్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సి డి సి పిలుపు నిచ్చింది. ప్రపంచంలో నేడు కోవిడ్ ప్యాండ మిక్ తరువాత తట్టు మీజిల్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రపంచం లోని 22 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాశం ఉందని సి డి సి హెచ్చరించింది. ఎవరైనా శిశువులు ముఖ్యంగా ప్యాండ మిక్ తరువాత వ్యాక్సిన్ వేసుకొని మీజిల్స్ తట్టు బాకి తీసుకునే  ప్రామాదం  ఉందని తెలుస్తోంది.పోలియో ప్రమాదాన్ని ఎదుర్కునేందుకు ఎలా సన్నద మయ్యమో అలాగే  సన్నద్ధం కావాలని.పెద్ద ఇన్ఫెక్షన్ తో కూడుకున్న సమస్య ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యు ఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్,కంట్రోల్ సంస్థ ప్రకటించింది. 

2౦19 -2౦2౦ సంవత్సరం లో తట్టును ఎదుర్కునెందుకు కేవలం 3 మిలియన్ల శిశువులు మాత్రమే  వ్యాక్సిన్లు తీసుకున్నారని అంటే దాదాపు 7౦%మాత్రమే  రెండు డోసులు తీసుకున్నారని.ఇంకా 95% మిగిలే ఉందని శిశువులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని.నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే మీజిల్స్ తట్టు వ్యాధిని ఎదుర్కోడానికి ప్రణాలికలను సిద్ధం చేసామని.పిల్లల బాల్యాన్ని చిదిమేసే  తట్టు ను సమర్ధవంతంగా ఎదుకునేందుకు 23 దేశాల లో అమలు కు ప్రానాలిక సిద్ధం చేసినట్లు అలాగే సరైన సమయంలో శిశువులకు చికిత్స చేయకుంటే మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు. తట్టు నివారణ నిర్మూలనకు కార్యాచరణ అమలు చేయాల్సి ఉండగా ప్యాండమిక్ వల్ల వ్యాక్సినేషన్ వాయిదా  వేయాల్సి వచ్చిందని.93 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాసం ఉందని  డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. 

ఆరోగ్య సంస్థల సమాచారం ప్రకారం....

పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకొని శిశువులు తట్టు తీవ్రంగా మారే అవకాశం ఉందని.తట్టు వ్యాధిని గుర్తించడం.నిర్ధారణ, విషయం లో స్పందించలేక పోవడానికి కారణం కోవిడ్ 19 గా పేర్కొన్నారు. 

తట్టు లేదా మీజిల్స్ వల్ల మరణాలు....

శిశువుల లో తట్టు తీవ్రంగా మారి మరణించే అవకాసం ఉందని సి డి సి గ్లోబల్ ఇమ్యునైజేషన్ డైరెక్టర్ కెవిన్ కైన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.మనం తట్టు పై దృష్టి సారించాలని నిశితంగా పరిసీలించాలని వివిధ వర్గాలలో ప్రయాణానికి ముందు ప్యాండమిక్ ముందు తట్టు మీజిల్స్ పెరిగే అవకాసం ఉండని హెచ్చరించారు. మనం తట్టు పై పట్టు సాధించాలంటే వ్యాక్సిన్ తోనే నియంత్రించగలమని పేర్కొన్నారు కాగా 2౦2౦ నాటికి కాస్త తట్టు  తగ్గిందని తూఫానుకు ముందు నిశ్శబ్దం లాగా ప్రామాడం పొంచి ఉందని అది ప్రపంచంలో విస్తరించే అవకాసం ఉందని. డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ కాటే ఓబ్రేయిన్ ఇమ్మ్యునైజేషణ్ విభాగం పేర్కొంది. 

ప్రపంచం మొత్తం తట్టు వైరస్ విస్తరించక ముందే వ్యాక్సినేషన్ కు సిద్ధం కావాలని సరైన సమయంలో వ్యాక్సిన్ అందక  పోవడం వల్ల గత 2౦ సంవత్సరాలుగా 3౦ మిలియన్ల శిశువులు మరణిచారు.2౦ 2౦ సంవత్సరం లో 6౦75 మిలియన్ల శిశువులు మిలియన్ల ప్రజలు వ్యాధిబారిన పడే అవకాసం ఉందని కాగా ఇప్పటికే మరణాలు చోటు చేసుకోవడం  విచారకరమని ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేసారు. 
 

By
en-us Political News

  
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు...
దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది...
శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు.
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.