నిండు నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ కప్: 2
Publish Date:Feb 5, 2014
Advertisement
సాధనా దినం: జంతర్ మంతర్ నుంచి మా సమైఖ్య ప్రతినిది - " సంపూర్ణ ఆంద్ర టీం ప్రాక్టిస్ మ్యాచ్ కి మద్దతు గా జనసంద్రంగా మారింది జంతర్ మంతర్. లోక్ మరియు రాజ్యసభ గ్రౌండ్స్ నిరవధిక వాయిదా వల్ల సంపూర్ణ ఆంద్ర కెప్టెన్ కిరణ్ తన రెండో బంతిని ఇక్క్డడ నుంచి వెయడం ఈ రోజు విశేషం. రెండో బంతి దూసుకొని వెల్తు వివిధ ప్రతిపక్షపార్టీలను ప్రేరేపిస్తూ తన గమ్యాన్ని చేరుకొంది. 1. చెయూతని ఇస్తున్న చంద్రన్న 2. మన దారి కి వచ్చిన మోదీ 3. వెల వెల పొయిన నెహ్రు గాట్ 4. లోక్ మరియు రాజ్య సభ గ్రౌండ్స్ నిరవదిక వాయిదా 5. తల తిక్కల కేంద్ర ప్రభుత్వం ఇంకా మొండి వైకరి వీడకపొవడం 6. ఇప్పుడే నిద్ర లేచిన సీమా౦ద్ర బి.జె.పి, రేపు ఢిల్లీ పయనం 7. స్లెడ్జింగ్ / బాల్ టంపరింగ్ / ధూశన / ఆటగాళ్లని కొనే సంస్క్రుతి కి తెర లేపిన 8. చురకలు అంటించిన సుష్మ. .....Suresh Karothu
ఆట చివరి ఒవర్ రెండో బంతి ముగిసేసరికి సంపూర్ణ ఆంద్ర స్పష్టమైన అధిక్యంతో నిజాం మీద ఉంది.
ఉక్కిరి బిక్కిరి అయిన నిండు నూరేళ్ళ ఆంద్రప్రదేశ్ కప్ ని సమర్పిస్తున్న తలతిక్కల కేంద్ర ప్రభుత్వం మరియు నిజాం టీం కళ్ళు తేలవేయడం ఈ రోజు ప్రత్యేకత.
హైలెట్స్ ఆఫ్ ద డే :
http://www.teluguone.com/news/content/loksabha-telangana-bill-45-29840.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్లో ఏ చిన్న
ఉత్తర్ప్రదేశ్లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.
Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation





