12 రోజుల్లో లక్షల సంపాదనకు మద్యం వ్యాపారుల ఆరాటం
Publish Date:Jun 18, 2012
Advertisement
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఎం.ఆర్.పి. ధరలకన్నా ఎక్కువకు జరగటంతో ఎసిబి సిండికేట్ లో పాత్రదారులపై విచారణ ప్రారంభించింది. ఈ దశలోనే తమ లైసెన్సులకు 13 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అనంతవ్యాపారులు ఎం.ఆర్.పి. ధరలకు అదనపు రేట్లకు అమ్మకాలు ప్రారంభించారు. ఉపఎన్నికలు ప్రారంభమైన తరువాత రెండు రుజులపాటు ప్రభుత్వం డ్రైడేలు ప్రకటించింది. దీన్ని ఆసరాగా చేసుకుని అనంత మద్యం వ్యాపారులు దొంగచాటు వ్యాపారం చేశారు. అప్పుడు బాటిల్ కు వందరూపాయలు కూడా అదనంగా తీసుకున్నారు. ఈ రెండు రోజుల్లో వచ్చిన ఆదాయం మళ్ళీ మద్యం వ్యాపారుల మనస్సు మార్చింది. ఎసిబి దాడి చేస్తుందన్న భయాన్ని వదిలేశారు. చివరి 13 రోజుల్లో అందినలాడికి దోచుకోవడానికి సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలో మొత్తం 234 మద్యందుకాణాలున్నాయి. 10 బార్లున్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, కళ్ళిచోరదుర్గం, గుత్తి, అనంతపురం రూరల్ మండలాల్లో మద్యం ఎం.ఆర్.పి. కన్నా అదనపు ధరలకు అమ్ముతున్నారు. కనీసం 30-40 రూపాయలు బాటిల్ పై అదనంగా అమ్ముతున్నారు. ఉపేన్న్కల్లో అయితే రూ. 60, 100, 150రూపాయలు కూడా అదనంగా అమ్మేశారు. దీంతో మళ్ళీ ఎం.ఆర్.పి. ధరలకన్నా ఎక్కువగా అమ్ముతున్నారని ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేస్తే స్పందన కరువైంది.
http://www.teluguone.com/news/content/liquor-rates-hyderabad-24-14952.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





