వామపక్ష తీవ్రవాద కట్టడికి కేంద్రం సాయం కావాలి!
Publish Date:Oct 8, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు కేంద్రం సహకారం అవసరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం హస్తినలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు రాష్ట్రానికి 800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించాలని కోరారు. అలాగే ప్రత్యేక పోలీసు అధికారుల గౌరవ వేతనానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన రూ.25.69 కోట్లను రీయింబర్స్ కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/left-terrorism-control-with-center-help-25-186458.html
http://www.teluguone.com/news/content/left-terrorism-control-with-center-help-25-186458.html
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 6, 2026





