డిక్లరేషన్పై నిర్ణయం టీటీడీదే!
Publish Date:Sep 27, 2024
Advertisement
జగన్ తిరుమల పర్యటన వేళ రాష్ట్రం అంతటా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. జగన్ పర్యటన సందర్భంగా తిరుమల కొండపై ఏం జరుగుతుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అటువంటి వేళ ఈ ఉద్రిక్తతలను ఏదో మేర తగ్గించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ నడుం బిగించినట్లు కనిపిస్తోంది. జగన్ తిరుమల దేవుడి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. అయితే డిక్లరేషన్ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమేనని, ఈ విషయంలో ఎటువంటి ఆందోళనలు, నిరసనలకు పాల్పడవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/laddu-issue-chandrababu-25-185711.html
http://www.teluguone.com/news/content/laddu-issue-chandrababu-25-185711.html
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026





