Publish Date:Jun 11, 2024
ఈ వైసీపీ అపశకునపు పక్షులని ఎదురుగా పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం కూడా రాష్ట్రానికి అంత మంచిది కాదు.
Publish Date:Jun 11, 2024
అమరావతి మహానగరాన్ని పురిట్లోనే చంపేయాలని అనుకున్న యముడు జగన్ పోయాడు... అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి ఆ మయబ్రహ్మకు ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.
Publish Date:Jun 11, 2024
బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పదేళ్ల తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చీ రాగానే ఫోన్ ట్యాపింగ్ తెరమీదకు తెచ్చింది.
Publish Date:Jun 11, 2024
హ్యాట్రిక్ కొట్టన ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించనుందన్న వార్తలు వెలువుడుతుందన్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పార్లమెంట్ సమావేశాల తేదీలు కన్ఫర్మ్ అయ్యాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే
Publish Date:Jun 11, 2024
మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. బీజేపీకి 240 స్థానాలు మాత్రమే రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 32 స్థానాలు అవసరమయ్యాయి. ఫలితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరమయ్యింది. ముఖ్యంగా తెలుగుదేశం,జేడీయు సహకారంతో పాటు 21పార్టీల మద్దతు తప్పని సరి అయింది.
Publish Date:Jun 11, 2024
ఈరోజు కోసమే.. ఈ శుభవార్తని రాజధాని ప్రాంత రైతులందరూ వినడం కోసమే ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు. ఏ లక్ష్యాన్ని ఆశించి ఆయన ఆ సినిమా రూపొందించారో, ఈరోజు చంద్రబాబు నాయుడి ప్రకటనతో ఆ లక్ష్యం నెరవేరిందని భావించవచ్చు.
Publish Date:Jun 11, 2024
చరిత్ర కనీవినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఇక ఓటమికి సాకులు వెతకడం మానేసింది. చేతులెత్తేసింది. జనాలకు ముఖం చూపలేక నానా యాతనా పడుతోంది.
Publish Date:Jun 11, 2024
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్) టాప్ ర్యాంక్ సాధించినప్పటికీ, దేశంలోని టాప్ మెడికల్ కాలేజీ ఎయిమ్స్(ఏఐఐఎంఎస్)లో సీటు రావడం కష్టమే. ఎందుకంటే, ఈసారి టాప్ 1 ర్యాంక్ 67 మందికి వచ్చింది.
Publish Date:Jun 11, 2024
కేసీఆర్కి కరెంట్ షాక్ తగిలింది. ఛత్తీస్ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు జారీ చేసినట్టు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు.
Publish Date:Jun 11, 2024
తెలంగాణలో నాలుగు స్థానాలు ఉన్న బిజెపి రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను గెలిచినప్పటికీ హైదరాబాద్ పరాజయానికి గల కారణాలను అన్వేషించ పనిలో అధిష్టానం ఉంది.
Publish Date:Jun 11, 2024
ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్ ను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి ఆకాశానికెత్తేసిన వారు ఇప్పుడు పార్టీ పతనానికి, తమ ఓటమికి కారణం జగనే అంటూ వేలెత్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ ను నిందించారు. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణా అదే బాట పట్టారు.
Publish Date:Jun 11, 2024
ఇంతకాలం తెలుగుదేశం, జనసేన నాయకుల మీద బూతుపురాణం విప్పుతూ, అందరూ చెవుల్లో దూది పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన అచ్చతెలుగు మహిళామణి శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ నాయకుల మీద తన ప్రతాపం చూపిస్తోంది.
Publish Date:Jun 11, 2024
సార్వత్రిక ఎన్నికలలో విజయానికి సోపానంగా దోహదం చేస్తుందన్న ఆశతో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఎన్నికలకు ముందే అంటే ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ప్రారంభించి ఆ ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసింది మోడీ ప్రభుత్వం. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి.