Publish Date:Oct 24, 2022
చెట్లు సమాచారాన్ని పంచుకుం టాయిట, జంతువులు మాట్లాడు కుంటాయిట, పిల్లల కష్టాలు తల్లి గ్రహించగలదు, పెంపుడు జంతు వులు యజమాని కష్టాలు తెలు సుకోగలవుట..లోకంలో అనేకా నేక అద్భుతాలు. ఎవరో చెబితేనే నమ్మక్కర్లేదు.. కొన్ని అనుభవ పూర్వకంగానే తెలుస్తాయి. కియోలాకి తెలిసింది జోలిని జొనాస్ కష్టం అలానే తెలిసింది.
జొలిని జొనాస్, రికీ బాల్య స్నేహి తులు, తర్వాత పెళ్లి చేసుకు న్నారు. వారు ఒక గుర్రాన్ని పెంచుకున్నారు. దాని పేరే కియోలా! ఎంతో సరదాగా గడుస్తోంది కాలం. జొనాస్ గర్భ వతి అయింది. కొద్ది నెలలకు కియోలాను కాస్తంత దూరంగా మెదిలేలా చేశాడు రికీ. దానికి అర్ధం కాలేదు. రోజు వచ్చి ముద్దుపెట్టేది దగ్గరికీ రావడం లేదని. ఆమె మెల్ల మెల్లగా నడవడం గమనించి ఏదో అయిందని అర్ధమయింది. ఆమె రెండు రోజులకోసారి డాక్టర్ దగ్గరికి వెళుతూండేది. వచ్చేవరకూ కియో ఎదురు చూస్తుండేది. నెలల నిండుతున్న తరుణంలో ఆమె వెన్ను నొప్పితో బాధపడింది. ఒకసారి కియో ఆమెను డాక్టర్దగ్గరికి వెళ్ల కుండా అడ్డుకుంది. ఆమెను దగ్గరకి లాక్కుని హత్తుకుంది. దీనికి ఏదో అయిందనిపించింది. ఆ తర్వాత నాలుగయిదు రోజులు అలానే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చేసింది. దాని అర్ధమేమిటో దంపతులకు తెలియదు, కియోలా మాటల్లో చెప్పలేదు.. అదే ఏదో అనారోగ్యంతో బాధ పడుతోందేమో అనుకున్నారు.
కొద్దిరోజుల్లో ఆపరేషన్ అనగా డాక్టర్ దగ్గరికి వెళ్లింది జొనాస్. డాక్టర్ చెక్ చేసినపుడు ఆశ్చర్యపోయారు. ఆమెకు వెన్నునొప్పికి కారణం ఆమె గడుపులో ఏదో చిప్ ఉండడం వల్లనే అని ఎక్స్రేలో తెలిసింది. అయితే తల్లీ, పాప క్షేమంగా ఇంటికి వచ్చారు. డాక్టర్లు అనుమానం వచ్చి పోలీసులకు చెబితే వారు అనుమానితులుగా అయిదుగురిని పట్టుకున్నారు. వారిలో ఒకడు జోనాస్ మొదట సంప్రదించిన డాక్టర్ కూడా ఉన్నాడు. ఆమెకు ఆశ్చర్యమేసింది. వీడే చిప్తో ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసే యత్నాలు చేశాడని తేలింది. ఇది అమెరికాలో నేరం. ఆ గ్యాంగ్ని పోలీసులు కటకటాల్లోకి తోసారు. బిడ్డతో జొనాస్, రికీ ఇంటికి వెళ్లారు. రెండు రోజుల తర్వాత బిడ్డని కియోకి చూపించింది. అది ఎంతో ప్రేమతో ఆమె బుగ్గల్ని నాకింది. రక్షించినం దుకు ఆమె ముద్దాడింది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/keola-felt-jonas-problem-39-145941.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.