Publish Date:Jul 30, 2025
ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. . బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Publish Date:Jul 30, 2025
మాజీ సీఎం జగన్ రేపు నెల్లూరు పర్యటనపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని నెల్లూరు వస్తున్నారని చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు .
Publish Date:Jul 30, 2025
వైసీపీ అధినేత జగన్ గత పర్యాటనలలో చేదు అనుభవాలు దృష్ట్యా. రేపు నెల్లూరు జిల్లా పర్యాటనకు పోలీసులు పటిష్థత బందోబస్తుతో పాటు గట్టి ఆంక్షలు విధించారు.
Publish Date:Jul 30, 2025
శ్రీహరికోట నుంచి నింగిలోకి నిసార్ శాటిలైట్ GSLV-F16 రాకెట్ దూసుకెళ్లింది.సెకెండ్ లాచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
Publish Date:Jul 30, 2025
పహల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జూలై 28,29 తేదీలలో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే.. ఈ సుదీర్ఘ చర్చ వలన దేశానికి ఏమి జరిగింది? దేశం ముందున్న సందేహాలకు ఏ మేరకు సమాధానం లభించిది? అంటే మాత్రం సమాధానం చెప్పడం సాధ్యం కాదు.
Publish Date:Jul 30, 2025
ఏపీలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు.
Publish Date:Jul 30, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన ముగిసింది. ఆ ఏపీకి బయలుదేరారు. నాలుగు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన మొత్తం 26 సమావేశాలలో పాల్గొన్నారు.
Publish Date:Jul 30, 2025
సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు మంత్రి నారా లోకేశ్ బృందం సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను సందర్శించారు
Publish Date:Jul 30, 2025
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన అన్నారు.
Publish Date:Jul 30, 2025
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
Publish Date:Jul 30, 2025
థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీసిన సంఘటన బుధవారం కావలిలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలిలోని స్రవంతి థియోటర్ లో సినిమా నడుస్తుండగానే ప్రొజెక్టర్ రూంలో ఒక్క సారిగా మంటలుచెలరేగి థియోటర్ మొత్తం వ్యాపించాయి.
Publish Date:Jul 30, 2025
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఈ నెల 31 నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడింది. ఆగస్టు 5, 6, 7 తేదీలలో కాంగ్రెస్ లో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ యాత్ర వాయిదా పడింది.
Publish Date:Jul 30, 2025
కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు వచ్చే నెల 1న శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు1వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.