పవన్ మాట్లాడబోయే 5 అంశాలు ఇవేనా?

Publish Date:Aug 27, 2016

Advertisement

పవన్ కళ్యాణ్ సభ... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకూ అంతటా తిరుపతి సభే మార్మోగిపోతోంది. అసలింతకీ ఇంత హడావిడిగా పెట్టిన ఈ సంచలన సభ దేని కోసం? పవన్ ఏం మాట్లాడబోతున్నాడు? ఆ విషయం సభ పూర్తయ్యే వరకూ ఎలాగూ తెలియదుగాని... పవర్ స్టార్ ఈ సభలో మాట్లాడబోయే అయిదు ముఖ్యమైన విషయాలు మాత్రం ఇవే అంటున్నారు వి్శ్లేషకులు... 

1. అభిమాని హత్య.... మరో టాలీవుడ్ హీరో వీరాభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరణించాడు. అతడి కుటుంబాన్నిపరామర్శించటానికి వెళ్లిన పవన్ ఆశ్చర్యకరంగా ఈ సభకు తెర తీశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సభలో ఖచ్చితంగా చనిపోయిన వినోద్ రాయల్ గురించి, హద్దులు మీరిన అభిమానం గురించి కామెంట్ చేసే అవకాశం వుంది!

2. ప్రత్యేక హోదా... జనసేనని ఇక మీదట రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలని పవన్ భావిస్తున్నారా? అంతేనంటున్నారు ఆయనకు దగ్గరి వారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రధానమైన ప్రత్యేక హోదా గురించి పవన్ మాట్లాడే అవకాశం మెండుగా ఉంది. ఇటు బీజేపికి, అటు టీడీపికి ఆయన స్పష్టంగా సూచన చేసే ఛాన్స్ వుంది. ప్రత్యేక హోదాపై తన స్టాండ్ ఏంటో జనానికి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది.

3. జనసేన జిల్లా ఇన్ ఛార్జ్ ల ప్రకటన... జనసేన పార్టీ పెట్టింది 2014 ఎన్నికల ముందే అయినా ఇప్పటి వరకూ ఎలాంటి సంస్థాగత నిర్మాణం చేపట్టలేదు. తిరుపతి సభలో జనసేన జిల్లా ఇన్ ఛార్జ్ ల పేర్లు ప్రకటించే అవకాశం కూడా వుందంటున్నారు. అయితే, ఇది కొంత అనుమానాస్పదమే. సభ అయితే హడావిడిగా పెట్టారుగాని... నేతల పేర్లు కూడా ప్రకటిం చేస్తారా అన్నది డౌట్! 


4. విజయవాడ సభ.... ఎవ్వరూ ఊహించని విధంగా తిరుపతి సభ ఏర్పాటు చేసిన పవన్ నెక్ట్స్ టార్గెట్ విజయవాడగా పెట్టుకున్నాడని టాక్. అక్కడ కూడా రాజధాని అమరావతిలో సభ జరపాలని భావిస్తున్నాడట. అదే నిజమైతే ఈ విషయం కూడా తిరుపతి వేదిక నుంచి ప్రకటించే అవకాశం వుంది!


5. కాపు రిజర్వేషన్... కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ వంటి నాయకులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత వరకూ రిజర్వేషన్ ఉద్యమంపై స్పష్టంగా స్పందించలేదు. తిరుపతి సభలో ఆ సమస్య గురించి మాట్లాడే అవకాశం వుంది. కాని, అలాంటి సూచనలు మాత్రం చాలా తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.... 

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.