కోరుట్లలో విషాదం కరెంట్ షాక్తో ఇద్దరు మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు
Publish Date:Jun 15, 2025

Advertisement
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న జీఎస్ గార్డెన్స్ సమీపంలో వినాయక చవితికి సంబంధించి విగ్రహాల తయారీ చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తగలడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారని సమాచారం. వినాయక విగ్రహం తయారీ కార్మికులు పనులు చేస్తుండగా, ఒక్కసారిగా పక్కన ఉన్న ఎలక్ట్రిక్ తీగలు స్పర్శకు వచ్చాయి. భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagtial-district-25-200014.html
http://www.teluguone.com/news/content/jagtial-district-25-200014.html
Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025

Publish Date:Jun 26, 2025
