ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం

Publish Date:Apr 9, 2013

Advertisement

 

ఐప్ఎల్-6 లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది బంతుల్లోనే పాంటింగ్ 0, సచిన్ 1, రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కి దిగిన దినేష్ కార్తీక్, రోహిత్ శర్మలు వీరవిహారం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 79 బంతుల్లో 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దినేష్ కార్తీక్ 48 బంతుల్లో 86 పరుగులు 14 ఫోర్లు, 2 సిక్సర్లు చేసి మెండిస్ క్యాచ్ పట్టగా మోర్కెల్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ 50 బంతుల్లో 74 పరుగులు 4 ఫోర్లు, 5 సిక్సర్లతో నాటౌట్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో మిగతా బ్యాట్స్ మెన్ చేసిన పరుగులు పోలార్డ్ 13, అంబటి రాయుడు 24, హర్బజన్ సింగ్ 1 నాటౌట్. 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఈ ఐపిఎల్-6 సీజన్ లో మొదటిసారి 200 పరుగులను దాటింది. ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదటి బంతికే రికీ పాంటింగ్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఉన్ముక్త్ చంద్ వికెట్ ను కోల్పోయింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ లో మూడో వికెట్ కు డేవిడ్ వార్నర్ 37 బంతుల్లో 61 పరుగులు 5 ఫోర్లు, 4 సిక్సర్లు, మన్ ప్రీత్ జునేజా 40 బంతుల్లో 49 పరుగులు 6ఫోర్లు, 82 పరుగులు జోడించారు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేదు. జయవర్థనే 3, జీవన్ మెండీస్ 0, ఇర్ఫాన్ పఠాన్ 10, జాదవ్ 1, నదీమ్ 2. మోర్కెల్ 23 నాటౌట్, నెహ్రా 1, ఉమేశ్ 5 పరుగులతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓజా, పోలార్డ్, జాన్సన్ రెండేసి వికెట్లు తీసుకోగా హర్భజన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తీక్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

By
en-us Political News

  
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో భారత బౌలర్లు చెలరేగారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. అసాధారణ ప్రదర్శన చేసింది. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా విజృంభించి సౌతాఫ్రికాను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు.
ఇదే పుస్తకాన్ని విలీనం -విభజన పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి అనువదించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
సాధారణంగా దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన క్షీరజం మైదాన ప్రాంతంలో కనిపించడం విస్మయం గొలిపింది.
ఆంధ్రప్రదేశ్ 1 కోటి 93 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తితోనూ, 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో నూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.
మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్న రేవంత్.. మాతో చేరి శనివారం సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
అస‌లు మెస్సీ టూర్ ప్లాన్ చేసింది శ‌త‌ద్రు ద‌త్తా. శ‌త‌ద్రు ద‌త్తా ఎవ‌రంటే.. ఈయ‌న ప‌శ్చిమ‌ బెంగాల్ లోని హుగ్లీకి చెందిన వ్య‌క్తి. శ‌త‌ద్రు ద‌త్తా ఇనిషియేటివ్ పేరిట ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండ‌క్ట్ చేస్తుంటారు. క్రీడ‌ల‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్ల నిర్వ‌హ‌ణ చేయ‌డం శ‌త‌ద్రు ద‌త్త ఇనిషియేటివ్ సంస్థ చేసే ప్ర‌ధానమైన ప‌ని.
పహల్గాం అటాక్ తర్వాత భారత్-పాక్ మధ్య వైరం తీవ్రతరమైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపించారు. ట్రోఫీ గెలిచినప్పటికీ.. పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు. ఇదే విధానాన్ని యువ భారత్ ఈ అండర్ 19 టోర్నీలోనూ కొనసాగించింది.
తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ బ్రౌన్ యూనివర్సిటీ ఆవరణలో నల్లని దుస్తులు ధరించిన అగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. వర్సిటీలో పరీక్షలు జరుగుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం.
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సీఐసీ ప్రధాన కమిషనర్ చేత సోమవారం (డిసెంబర్ 15) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఆయనతో పాటు నిమమితులైన ఎనిమిది మంది సీఐసీ కమిషర్లలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి వంటి ప్రముఖులు ఉన్నారు.
మెస్సీ బృందం నుంచి వచ్చిన ఈ అభినందనలు రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా, వారి సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా మారాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కు ఎక్కింది. ఇరు వర్గాలూ అంటే జగన్ , భారతీ, విజయమ్మ, షర్మిలలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ కేసులో ఎన్సీఎల్టీలో ఎప్పటికప్పుడు విజయమ్మ, జగన్ లు పిటిషన్లు, కౌంటర్లు దాఖలు చేసుకుంటున్నారు. ఒకరు ముందు దాఖలు చేసిన పిటిషన్ పై మరొకరు కౌంటర్ దాఖలు చేస్తున్నారు. దానినీ కౌంటర్ చేస్తూ మళ్లీ పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి.
మెదక్ జిల్లా పెద శంకరం పేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పంచాయతీ ఎన్నికలలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామరెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది
గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో ఉప్పల్ వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.