ఫ్రీజ్లో ఉంచిన మటన్ తిని ఒకరి మృతి..ఏడుగురికి సీరియస్
Publish Date:Jul 22, 2025
Advertisement
హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న చికెన్, మటన్ బొటిని ఫ్రిజ్లో పెట్టుకుని తిని ఓకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురుయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్టీసీ కాలనీకి చెందిన ఫ్యామిలీ ఆదివారం బోనాల పండుగ సందర్బంగా మటన్ వంటుకుని తిన్నారు. మిగిలిన దాన్ని ఫ్రిజ్లో పెట్టారు. దాన్ని ఇవాళ వేడి చేసి తినడంతో ఫుడ్ పాయిజన్ అయి వాంతులు, విరేచానాలు అయ్యాయి. దీంతో మిగిలిన ఏడుగురు చింతలకుంటలోని హిమాలయ ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-39-202506.html
http://www.teluguone.com/news/content/hyderabad-39-202506.html
Publish Date:Dec 14, 2025
Publish Date:Dec 13, 2025
Publish Date:Dec 13, 2025
Publish Date:Dec 13, 2025
Publish Date:Dec 13, 2025
Publish Date:Dec 12, 2025
Publish Date:Dec 12, 2025
Publish Date:Dec 12, 2025
Publish Date:Dec 12, 2025
Publish Date:Dec 11, 2025
Publish Date:Dec 11, 2025
Publish Date:Dec 11, 2025
Publish Date:Dec 10, 2025





