భారత్ లో 75% హైపర్ టెన్షన్ వల్ల మరణాలు లాన్సెట్!

Publish Date:Dec 10, 2022

Advertisement

భారత్ లో 75% కి పైగా మరణాలు హై బిపి నియంత్రణ లేకపోవడమేనని  లాన్సేట్ 2౦ 16-2౦2౦ మధ్యలో నిర్వహించిన సర్వేలో వివరాలను ఒక జర్నల్ లో ప్రచురించింది.75% రోగులు భారత్ లో హైపెర్ టెన్క్షన్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని నియంత్రించడం సాధ్యం కాక పోవదానికి గల కారణాల పై పరిశీలన వివరాలను లాన్సేట్ వెల్లడించింది.బి పి నియంత్రణ లేక పోవడం వల్లే మరణాలు పెరుగుతున్నాయి 2౦19-2౦2౦ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది.

హైపర్ టేన్క్షణ్ పురుషులలో 24% స్త్రీలలో 21% గా నమోదు అయ్యింది. ఈమేరకు 2౦15-2౦21 నాటికి ఈ గణాంకాలు 19 % గాను 11% గాను చేరింది.హై పర్ టెన్క్షణ్ కు సిస్టోలిక్ <14౦ ఎం ఎం డియా స్టోలిక్ <9౦ నియంత్రణకు వాడుతున్నారు.దక్షిణ తూర్పు ఆశియా ప్రాంతాలలో లాన్సేట్ నిర్వహించిన పరిశోదన లో కేరళ రాష్ట్ర్రానికి చెందిన పరిశోధకులు చేరడం తో బిపి నివారణకు 2౦౦1-2౦ 2 2 లో మద్ష్య భారత్ లో ప్రభుత్వ కృషి అవగాహన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్నప్పటికీ హై బి పి వ56% నుండి 25 % పెరిగింది భారత్ లో 4 గురు పెద్ద వాళ్ళలో ఒకరికి హై బిపి నియంత్రణ సాధ్యం కావడం లేదని కార్డియో సమస్యలు మరణాలకు కారణమని 1/౩ వంతు మరణాలు సి వి డి అంటే కార్డియో వాస్క్యులర్ డిసీజ్ హై బి పి మరణాలు సంభవిస్తున్నాయని తిరువనంత పురం ప్రభుత్వ వైద్య కళాశాల కు చెందిన డాక్టర్ ఆల్తాఫ్ అలీ పరిశోదనలో వెల్లడించారు.ఈ పరిశోదన ౩4- 51 రకాల అంశాల పై పరిశోదనలు నిర్వహించడం గమనార్హం.

21  పరిశోదనలలో బప్ ని నియంత్రించడం లో పురుషులకంటే స్త్రీలు 41% గా అంచనా వేసారు.గ్రామీణ ప్రాంతాలలో మహిళలు 12%గా ఉన్నారని, 2౦21-2౦ నాటికి స్త్రీపురుషులలో 18% మాత్రమే నియంత్రణ సాధ్య మయ్యిందని.జీవనశిలి ఇతర సమస్యల వల్ల బి పి నియంత్రణ సాధ్యం కాలేదని పరిశోధకులు గుర్తించారు.బిపి నియంత్రించక పోవడం వల్ల మిలియన్ల ప్రజలు రానున్న యువతరం ప్రాణాలు కాపాడుకోవచ్చు. బిపి నియంత్రణ అవగాహన అభివృద్ధి మదింపు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పరిశోదనలో వెల్లడించారు.  

By
en-us Political News

  
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు...
దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.