భారతదేశానికి పన్ను విధానాన్ని తీసుకొచ్చింది ఈ మహానుభావుడే..!

Publish Date:Jul 13, 2024

Advertisement

 

నెలలవారీ జీతం తీసుకునే వ్యక్తి నుండి ఎవైనా వస్తువులు కొనుగోలు చేయడం, పెద్ద మొత్తం నగదు బహుమతులు, ఇల్లు, కారు సహా చాలా రకాల వస్తువులపై ఇప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తోంది.  భారతదేశంలో అసలు ఈ పన్ను చెల్లించే విధానం ఎప్పుడు అమలు అయ్యింది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..


భారతదేశంలో పన్ను విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పేరు జేమ్స్ విల్సన్.  ఈయన స్కాటిష్ వ్యాపారవేత్త, మరియు ఆర్థికవేత్త కూడా. 1860 లో ఈస్టిండియా కంపెనీ పాలనలో భారతదేశంలో మొదటిసారిగా పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు.


జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొదటిసారిగా జూలై 24,  1860లో పన్నును అమలు చేశారు. అందుకే జూలై 24ను ఆదాయ పన్ను దినోత్సవంగా జరుపుకుంటారు. కేవలం పన్నును మాత్రమే కాకుండా జేమ్స్ విల్సన్ బ్రిటీష్ వారపత్రికను కూడా స్థాపించాడు.


వార్తాపత్రికతో పాటూ జేమ్స్ విల్సన్ స్ఠాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ను కూడా భారతదేశంలో స్థాపించాడు. అంతకు ముందు ఈ బ్యాంక్ చార్టర్డ్  బ్యాంక్ పేరుతో  ఆస్ట్రేలియా, చైనా, భారతదేశంలో ఉండేవి. కానీ ఈ మూడు బ్యాంకులు 1969 సంవత్సరంలో స్ఠాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లో విలీనం చేయబడ్డాయి.


పన్ను విధానాన్ని,  వారపత్రికను,  స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ను స్థాపించిన జేమ్స్ విల్సన్ మొదట్లో టోపిల తయారీదారుగా తన వృత్తిని ప్రారంభించాడు. కానీ ఆ తరువాత ఆర్థిక శాస్త్రాన్ని ఇష్టపడ్డాడు. ఈ కారణంగా ఆర్థిక రంగంలో తన వృత్తిని కొనసాగించాడు.  1859లో బారతదేశానికి వచ్చాడు.

1859లో భారతదేశానికి వచ్చిన జేమ్స్ విల్సన్ బ్రిటీష్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించాడు.  1860లో భారతదేశంలో మొదటి ఆంగ్ల మోడల్ పన్ను బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఇందులో లైసెన్స్ పన్ను, పొగాకు పన్ను కూడా ఉన్నాయి.

                                 *రూపశ్రీ.
 

By
en-us Political News

  
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.