Publish Date:Jul 26, 2021
నేటి సమాజంలో కొంత మంది తల్లి దండ్రులను కన్నవాళ్ళు అనడం కంటే కసాయి వాళ్ళు అనడం మంచింది అనిపిస్తుంది వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కసాయి వాళ్ళైనా ఎప్పుడో ఒకసారి కనికరిస్తారేమో గాని, కొంత మంది దుర్మార్గులు మాత్రం తమ కన్నా పిల్లపై కనికరం చూపించడం లేదు.. కుటుంబంలో తండ్రి అనేవాడు శిఖరం లాంటి వాడు.. ఆ శిఖరం అనే పదాన్ని కొంత మంది దుర్మార్గులు దిగజారుస్తున్నారు. పిల్లపైనే దారుణాలకు తెగపడుతున్నారు. తాజాగా ఓ తల్లి కూతురు, కుమారుడు డల్గా ఉండటంతో తల్లి వారిని సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్ళాక కన్నా తండ్రి కుటిలత్వం బయటపడింది. ఎవరూ లేని సమయంలో తన శరీర భాగాలను తాకుతూ తండ్రి, అతని స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించారని కూతురు తెలిపింది.
వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు(45) జూబ్లీహిల్స్ రోడ్ నెం.70లో నివాసం ఉంటాడు. అతడికి 2003లో వెంకటగిరికి చెందిన మహిళ(40)తో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు(14), కొడుకు(11) ఉన్నారు. గతంలో అమెరికాలో ఉండే ఈ దంపతులు 2010లో హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్ళు. ఏమైందో ఏమో తెలియదుగాని 2018లో కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు ఉంటున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కూతురు, కుమారుడు అన్యమనస్కంగా ఉండటాన్ని తల్లి గుర్తించింది. ఏం జరిగి ఉంటుందని అనుమానించిన ఆ తల్లి పిల్లలను సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లింది. కౌన్సెలింగ్ ఇప్పించగా మూడేళ్ల క్రితం ఎవరూ లేని సమయంలో తన శరీర భాగాలను తాకుతూ తండ్రి, అతని స్నేహితుడు(45) అసభ్యంగా ప్రవర్తించారని కూతురు చెప్పగా తనను నగ్నంగా చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని కుమారుడు చెప్పుకొచ్చాడు. దీంతో తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో చ ట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితు డిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/father-sexual-harassments-to-daughter-and-son-39-120333.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.