Publish Date:May 26, 2024
తెలంగాణ గీతంలో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో రేవంత్ రెడ్డి చర్చించారు.
Publish Date:May 26, 2024
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-9
Publish Date:May 26, 2024
మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు మరోమారు మారణహోమానికి పాల్పడ్డారు. ఓ మహిళపై పాశవికంగా దాడి చేశారు.
Publish Date:May 26, 2024
పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్.లో కొండ చరియలు విరిగిపడి 670 మంది మరణించారు
Publish Date:May 26, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను, తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ సాగర్ ఐలాండ్స్క 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రెమాల్ ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతున్నది.
Publish Date:May 26, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు
Publish Date:May 25, 2024
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి భూబకాసురుడిలా మారారా? విశాఖలో దళితుల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అప్పనంగా మింగేయాలని ప్రయత్నించాడా? 2వేల కోట్ల రూపాయల భూములను కాజేసేందుకు స్కెచ్ వేశారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జవహర్ రెడ్డి మరో నెలరోజుల్లో సీఎస్ పదవి నుంచి రిటైర్డ్ కానున్నారు.. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో జవహర్ రెడ్డి కుమారుడు, పలువురు వైసీపీ ముఖ్యనేతలు అసైన్డ్ భుములను కాజేసే ప్రయత్నం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Publish Date:May 25, 2024
గుజరాత్లోని రాజ్కోట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజ్కోట్లో వున్న టి.ఆర్.పి. గేమ్ జోన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
Publish Date:May 25, 2024
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-10
Publish Date:May 25, 2024
వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ!
Publish Date:May 25, 2024
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Publish Date:May 25, 2024
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పదేళ్ల తర్వాత విభజన చట్టంలోని పలు అంశాలకు కాలం చెల్లుతుంది. అయిదే ఏపీ నేతలు తమకేమీ పట్టనట్లు తడిబట్ట వేసుకొని నిద్దురపోతున్నారు.
Publish Date:May 25, 2024
ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.