24 గంటల్లో 24వేలకు పైగా.. మగవారిలోనే ఎక్కువగా...

Publish Date:Jul 6, 2020

Advertisement

టెస్టులు చేయకపోవడంతోనే...కరోనా మహమ్మారి విజృంభణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రతిరోజు వేలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. తాజాగా ఆదివారం 1590 కేసులు పాజిటివ్ గా వచ్చాయి. జిల్లాలలో కరోనా మహమ్మారి తక్కువగానే ఉంది హైదరాబాదులో మాత్రం దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసులు ఒకసారి పరిశీలిస్తే 1,15,835 పరీక్షలు చేశారు. వీటిలో 23,902 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి.

మగవారిలోనే ఎక్కువగా...
రాష్ట్రంలో నమోదవుతున్న కేసులో తీరు  పరిశీలిస్తుంటే ఎక్కువగా మగవారిలోని కోవిడ్ వైరస్ సోకుతున్నట్లు  స్పష్టమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,559 మంది కరోనా మహ్మమారి బారిన పడ్డారు. ఈ వైరస్ సోకిన వారిలో మహిళల సంఖ్య 8340గా ఉంది.

ఇక వయసుల వారీగా చూసుకుంటే...
20 నుంచి 60 ఏళ్ల మధ్య వారిలోనే ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్య వయస్సు  వారిలో షుగర్ బీపీ ఉన్నవారికి త్వరగా సోకుతుంది.

24 గంటల్లో 24వేల కేసులు
మనదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఒక రోజులోనే 248 50 మందిలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 24గంటల వ్యవధిలో అత్యధికంగా  నమోదు అయిన కేసులు ఇవే. దేశ వ్యాప్తంగా  ఇప్పటివరకు 6.73 లక్షల మంది కోవిద్ వైరస బారిన పడ్డారు.

రష్యా దాటి.....
అత్యధిక కేసులు ఉన్న జాబితాలో పరిశీలిస్తే అమెరికా 29 లక్షలు బ్రెజిల్ 15 లక్షలు రష్యా 6.82 లక్షలుగా ఉంది. రష్యాకు సమీపంలో ఉన్న మన దేశంలో కేసులు మరో 24గంటల్లో రష్యాను దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

టెస్టులు చేయకపోవడంతోనే...
కరోనా వ్యాప్తి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా చేయాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఎవరికి వ్యాధి ఉందో... ఎవరికి లేదో తెలియని అయోమయపరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పరీక్షలు వేగవంతం చేస్తే చాలావరకు వ్యాప్తిని అరికట్టవచ్చు.

By
en-us Political News

  
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.