వైకాపాకు విరుగుడు మంత్రం వేసిన కాంగ్రెస్

Publish Date:Aug 2, 2013

Advertisement

 

కాంగ్రెస్ పార్టీపై వైకాపా సంధించిన సమైక్యాస్త్రాన్నిఎదుర్కొనేందుకు ఒక బ్రహ్మాస్త్రమే సిద్దంగా ఉంచుకొంది. కాంగ్రెస్ పార్టీ ఎవరినడిగి రాష్ట్ర విభజన చేసిందని ప్రశ్నిస్తూ ఉద్యమంలోకి దూకిన వైకాపాకు, గతంలో తెలంగాణా కోరుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి స్వయంగా సంతకం చేసి ఇచ్చిన లేఖను ఇప్పుడు బయటపెట్టింది. 2004లో ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తెలంగాణ కోరుతూ 32 మంది ఎమ్మెల్యేలతో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి ఆయన సంతకం చేసి పంపిన లేఖను కాంగ్రెస్ ఇప్పుడు బయట పెట్టింది. దీనితో వైకాపా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనేందుకు మరో కొత్త అస్త్రం చూసుకోక తప్పదు. అయితే, అది తన శాసనసభ్యుల రాజీనామాలతో రాజేసిన సమైక్యమంటలు నేడు రాష్ట్రమంతా వ్యాపించడమే కాకుండా ఇతర పార్టీలని కూడా దహించివేస్తున్నాయి.

 

అయితే, ఈ నిరసనలను, ఆందోళనలను కాంగ్రెస్ ఎంత మాత్రం పట్టించుకొనే ఆలోచన లేదని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ నిన్న చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం తీసుకొన్నపుడు ఇటువంటి ప్రతిస్పందన చాల సహజమేనని ఆయన చెప్పడం పార్టీ కూడా ఈవిషయమై పెద్దగా ఆందోళన చెందడంలేదని తెలియజేస్తోంది.

 

మంత్రులు, శాసనసభ్యుల రాజీనామాలతో రాజ్యంగా సంక్షోభం ఏర్పడితే, దానిని అదిగమించేందుకు కూడా కాంగ్రెస్ మరో అస్త్రం సిద్దంగా ఉంచుకొంది. రాష్ట్ర విభజనపై శాసనసభ ఆమోదించడం సంప్రదాయమే అయినప్పటికీ, అది తప్పని సరి కాదని కాంగ్రెస్ ముందే ప్రకటించింది. అందువల్ల అది 2009 ఫిబ్రవరి 12న రాజశేఖర్ రెడ్డి అద్వర్యంలో రాష్ట్ర శాసనసభలో తెలంగాణపై జరిగిన చర్చను, నాటి సభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్నిప్రాతిపదికగా తీసుకొని నేడు ముందుకుపోయేందుకు సిద్దపడుతోంది. అందువల్ల రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యుల రాజీనామాలతో రాజ్యంగా సంక్షోభం ఏర్పడినప్పటికీ, అది రాష్ట్ర విభజన ప్రక్రియకు అవరోధం కాబోదు. అది కేవలం రాష్ట్రపతి పాలనకు మాత్రమే దారి తీస్తుంది.

 

ప్రస్తుతం తెలంగాణా ప్రక్రియ కొనసాగించడంకంటే పార్టీకి చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యులు, యంయల్సీలు చేస్తున్న రాజీనామాలను తట్టుకొని నిలబడటమే కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష. ఈ పరీక్షలో పార్టీ ఎంత త్వరగా విజయం సాధిస్తే అంత మంచిది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.