తనను ఒక్కసారి కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. చీరాల పర్యటన సందర్భంగా ఆమెను ఆప్యాయంగా పలకరించి, కలిసి ఫోటో దిగారు. ఇదే సందర్భంగా తన చిత్రపటాన్ని మగ్గంపై నేసిన చేనేత దంపతులను కూడా సీఎం అభినందించారు.
సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఫోటో దిగాలన్న కోరికను 90 ఏళ్ల పుష్పావతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చీరాలలో ఆమెను ప్రత్యేకంగా కలుసుకుని, ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత దంపతులు నాగేశ్వరరావు, లక్ష్మి మగ్గంపై నేసిన తన చిత్రపటాన్ని పరిశీలించిన సీఎం... వారి కళానైపుణ్యాన్ని అభినందించారు.
CM Chandrababu, Andhra Pradesh Chief Minister, 90-year-old woman, Pushpavathi,
Elderly womans wish fulfilled, Emotional meeting, Special interaction
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm--chandrababu-36-228312.html
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లా, బారామతి ప్రాంతం మరోసారి విమాన ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ హైదరాబాద్ నగరం అంతటా అత్యంత కోలాహలంగా, అంగరంగ వైభవంగా సాగుతోంది.
మెడికోపై కారు దాడి కేసు.. అది ప్రమాదం కాదు..!
సెలవుపై స్వగ్రామానికి బయల్దేరిన సైనికుడు..మిస్సింగ్పై అనుమానాలు..!
విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు.
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
పాతబస్తీలో ఘనంగా బోనాల పండుగ శోభ..!
ప్రధాని ఐఐటీ ఢిల్లీ పర్యటన ఘటనపై అసదుద్దీన్ విమర్శలు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్షల వివాదం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.