కరోనా ఎఫెక్ట్‌.... పలు రైళ్లు రద్దు

Publish Date:Mar 18, 2020

Advertisement

భువనేశ్వర్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది..ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

విశాఖ, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌ పూరీ మధ్య నడిచే ఎనిమిది ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది..

ప్రత్యేక రైళ్లతో పాటుగా మరో 23 రైళ్లను ఈ నెల 30 వరకు రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది..

దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్‌ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని..

అందుకే ఈ నెల 31 వరకు ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

రద్దు అయిన రైళ్ల వివరాలు...

11008 – పుణె-ముంబయి దక్కన్‌ ఎక్స్‌ప్రెస్‌– మార్చి 18 నుంచి 30 వరకు

11007 – ముంబై-పుణె డెక్కన్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 31 వరకు

11201 - ఎల్‌టీటీ-ఏజేఎన్‌జే ఎక్స్‌ప్రెస్‌ - మార్చి 23, మార్చి 30

11202 – ఏజేఎన్‌జే-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ – మార్చి 20, మార్చి 27

11205 - ఎల్‌టిటి-నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 21 మరియు మార్చి 28 న మాత్రమే

11206 - నిజామాబాద్-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 మరియు మార్చి 29 న మాత్రమే

22135/22136 - నాగ్‌పూర్-రేవా ఎక్స్‌ప్రెస్ - మార్చి 25న మాత్రమే

11401 - ముంబయి-నాగ్‌పూర్ నందిగ్రామ్
ఎక్స్‌ప్రెస్ - మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు

11402 - నాగ్‌పూర్-ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 నుంచి మార్చి 31 వరకు

 

 

11417 - పుణె-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 26, ఏప్రిల్ 2న

11418 - నాగ్‌పూర్-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 27న

22139 - పుణె-అజ్ని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 28న

22140 - అజ్ని-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 22, 29న

12117/12118 - ఎల్‌టిటి-మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు

12125 - ముంబయి-పుణె ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు

12126 - పుణె-ముంబయి ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 వరకు

22111 - భూసవల్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 29 వరకు

22112 - నాగ్‌పూర్-భూసావల్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 30 వరకు

11307/11308 - కలబురగి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు

12262 - హౌరా-ముంబయి దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 24, మార్చి 31న మాత్రమే

12261 - ముంబయి-హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 25, ఏప్రిల్ 1న మాత్రమే

22221 - సీఎస్‌ఎంటీ-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 23, 27, 30న మాత్రమే

22222 - నిజాముద్దీన్-సీఎస్‌ఎమ్‌టీ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 24, 26, 31న మాత్రమే

By
en-us Political News

  
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.