Publish Date:Jun 23, 2025
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు సోమవారం (జూన్ 23) వెలువడ్డాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తై ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలలో ఏ పార్టీకీ నిరాశ మిగల్లేదు. అలాగని రొమ్ము విరుచుని ఆనందంతో గంతులేయడానికీ అద్భుత ఫలితాలూ రాలేదు. ఎవరి హవా వారిదే అన్నట్లుగా ఫలితాలు ఉన్నాయి. గుజరాత్లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పంజాబ్లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్ జరిగిన విషయం విదితమే. వెలువడిన ఫలితాలను బట్టి ఎవరి హవా వారిదే అన్నట్లుగా ఫలితాల సరళి ఉంది.
కేరళలోని నీలాంబూరు స్థానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ విజయం సాధించారు. ఇక పంజాబ్ లోని లూధియానా వెస్ట్ నియోజకవర్గాన్ని ఆప్ కైవశం చేసుకుంది. ఇక పశ్చిమ బెంగాల్ లోని కాళీగంజ్ స్థానానికి జరిగిన బై పోల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక పోతే గుజరాత్ లోని విసావదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి విజయం సాధిస్తే. కాడి సీటును బీజేపీ దక్కించుకుంది. మొత్తం ఐదు అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా వాటిలో రెండింటిని ఆప్ దక్కించుకుంది. ఇక బీజేపీ, యూడీఎఫ్, టీఎంసీలు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/by-pools-in-four-states-25-200516.html
Publish Date:Dec 10, 2025
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండకు దగ్గర్లో ఒక దర్గా ఉంటే.. ఆ దర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై తమిళ కార్తీక దీపం పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు