బీజేపీ 24 గంటల దీక్ష సంపూర్ణం!
Publish Date:Oct 1, 2024
Advertisement
రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీల అమలుపై కమలం పార్టీ చేపట్టిన 24 గంటల దీక్ష ముగిసింది. ఈ దీక్షలు బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రుణమాఫీ సగంమందికి కూడా పూర్తి చేయలేదని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆరోపించారు . అన్నదాతలందరికీ వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతు భరోసా, బోనస్ కూడా విడుదల చేయాలని కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-deeksha-completed-25-185993.html
http://www.teluguone.com/news/content/bjp-deeksha-completed-25-185993.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





