Publish Date:Aug 12, 2022
మరణానంతర జీవితం ఉంటుందా? ఇదేప్రశ్న అనాదిగా చాలామంది రుషుల్ని, మానసిక శాస్త్రవేత్తల్ని అడు గుతున్న ప్రశ్న. కడు దుర్లభం అన్నది అనేక మంది సమాధానం. కానీ ఎక్కడో ఒకచోట అప్పుడ పుడు కొన్ని వింతలు జరుగుతూంటాయి. లోకమంతా ఆశ్చర్యపడటం పరిపాటిగానూ మారింది. ఇటీవలి కాలంలో ఇలాంటిదే జరిగింది. జెస్సీసాయర్, బెట్టీ జె.ఈడీ అనే స్నేహితులకు ఇలాంటి అనుభవమే అయింది. మరణించే సమయంలో ఊహంచని విచిత్రం చూశారు.
78 ఏళ్ల బెట్టీ ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ విఫలమై ఆమె చనిపోయింది. కానీ శరీరం నుంచీ ఆత్మ విడిపోయే సెకండులో బెడ్ మీద తన శరీరాన్ని చూసుకుందిట. ఆమె ప్రాణం పోయిన తర్వా త ముగ్గురు రుషుల్లాంటివారిని చూసిందట. తన ఆత్మ రాకెట్ వేగంతో తన నివాసానికి వెళ్లి ఇంట్లో ఉన్న వారిని చూసింది. ఆ తర్వాత పెద్ద గుహలోకి వెళ్లింది, అక్కడ జీసస్ దర్శనమిచ్చాడట. ఆయన ఆమెను హత్తుకుని బిడ్డా, ఇది నీవు నీ శరీరాన్ని విడిచే సమయం కాదని అన్నారట. ఆ తర్వాత ముగ్గురు దేవకన్య లు చక్కని తోటలోకి తీసికెళ్లి ఆమెకు మరణ సమయం కాదని నీ శరీరాన్ని వెళ్లి చేరు అనే ఆదేశించారు
ఇదంతా జరిగిన ఐదేళ్ల తర్వాత ఆమె మెడికల్గా కొంత సమయం మరణించిందని అది ఎలా జరిగిందీ డాక్టర్లు వివరించారు. ఆమె బతికి వాళ్లందరికీ తాను అనుభవించిన దివ్యానుభవాన్ని పూసగుచ్చినట్టు వివరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన అనుభవాలతో ఇపుడు ఆమె ఎంబ్రాస్డ్ బై లైట్ అనే పేర పుస్తకం రాస్తోంది. ఇదంతా సాధ్యమా, ఇలా జరుగుతుందా అంటే కొన్ని సంఘటనలు, సందర్భాలు నమ్మాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/betty-afterlife-journey-25-141789.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.