అంతుచిక్కని వ్యాధితో బస్తర్ డివిజన్ లోని సుక్మాన్ జిల్లా పర్దిలో రేగడ గట్ట,రంగిగుట్ట ప్రాంతాలలోని గిరి జన ప్రాంతాలు చత్తీస్ఘడ్ ప్రాంతం లో జరగడం అటు గిరిజనులను ప్రభుత్వ అధికారులను తీవ్ర ఆం దోళనకు గురిచేస్తోంది. ఈ అంశాన్ని ఆదిలాబాద్లో బస్తర్డివిజన్కు చెందినా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డి.రాజన్ వెల్లడించారు. సహజంగా ఈ కాలం లో వచ్చే వ్యాధులు చాలా ప్రాంతాలాలో విస్తరిస్తా యి. ఈకారణంగా అంతుచిక్కని వ్యాధితో మరణిస్తున్నారని రాజన్ వివరించారు. ఈమేరకు ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందిన విషయాన్ని రాజన్ దృవీకరించారు.
కాళ్ళు,చేతులలో వాపులు, కడుపు నొప్పి, విరేచనాలు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ బస్తర్ డివిజన్ లోని సుక్మా గ్రామం పరిధిలో అక్కడి గిరిజన గ్రామాలు దూరంగా విసిరేసి నట్లు ఉంటుందని సుక్మా జిల్లాలోని రేగడ గట్ట, రంగిగట్ట ప్రాంతాలలో చోటు చేసుకుందని అధి కారులు వెల్లడించారు.
ఆయా గిరిజన ప్రాంతాలాలో సరైన వైద్యసదుపాయాలు లేక పోవడం ప్రాధాన కారణంగా పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు సరైన రోడ్లనిర్మాణం లేకపోవడం మరో కారణంగా అధికారులు తెలిపారు. అయా గ్రామాలకు సమీపంలో నీటి సదుపాయం కూడా లేదని, ఆ గ్రామాలలో దోమతెరలు కూడా లేవన్న విషయాన్ని అధికారులు గమనించారు. గతంలో రేగడగుట్టలో ఇదే పరిస్థితి వచ్చిందని అప్పుడు అధి కార యంత్రాంగం సరిగా స్పందిన్చాలేదాని ఇలాంటి సమస్య వస్తే ఎలాస్పందిన్చాలన్న అంశం పై సన్నద్ధం కాక పోవడం పై స్థానిక గిరిజనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకూ అంతుచిక్కని వ్యాధితో ఎంతమంది మరణించారు? అన్న సమగ్ర సమాచారం అధికా రుల వద్ద లేకపోవడం గమనార్హం. కాగా, గిరిజనం మరనిస్తున్నారన్న ఫిర్యాదు అందిన తరువాతే చర్యలకు ఉపక్రమించడం అనారోగ్యం తో వ్యాధి బారిన పడిన వారికి అందరికీ చికిత్చ చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జరీ చేయడం గమనార్హం. అనారోగ్యంతో బాధ పడుతున్న వారి సంఖ్యసమాచారం సేకరించా లని ఎందుకు మరణిస్తున్నారో కూడా సమాచారం తెలుసుకోవాలని స్థానిక వైద్యసిబ్బందికి ఆదేశాలు జారే చేయడం పట్ల గిరిజనులు ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని. గిరిజనం వాపోతు న్నారు.
ఫిర్యాదు తరువాతే ఇంకా ఇప్పటికీ సమగ్ర సమాచారాం రాబట్టలేదని అధికారులు అందం పట్ల ఆరోగ్య శాఖ ప్రజా ఆరోగ్యానికి ఎంత బాద్యుతాయుతంగా వ్యవరిస్తోందని అనడానికి నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తుందని గిరిజనులు అంటున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది తూతూ మం త్రంగా చర్యలు చెప్పడ్డం అదే పనిగా తమకు శాశ్వత ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మించాలన్న తమ డిమాండ్ ను పూర్తిగా పక్కకు పెట్టారని. ఓట్ల కోసం వచ్చే నాయకులు సైతం తమ సమస్య పరిష్కారానికి మరణాలకు కారణం ఏమిటి అన్న అంశం పై స్పందించలేదని గిరిజనం గగ్గోలు పెడుతు న్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bastar-tribals-lose-life-for-unknown-diseases-25-144986.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.