Publish Date:Jun 20, 2026
ఫిఫా ప్రపంచకప్ 2026 లో డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఘోరంగా విఫలమయ్యాడు. 41 ఏళ్ల రొనాల్డో ఫామ్, షాకింగ్ గణాంకాలు మరియు వయసు రీత్యా ఎదుర్కొంటున్న విమర్శల పూర్తి వివరాలు మీకోసం.
Publish Date:Jun 20, 2026
భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు చెన్నై వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత్ క్లీన్ స్వీప్ కోసం చూస్తుండగా, పరువు కోసం అఫ్గాన్ పోరాడుతోంది. మ్యాచ్ వివరాలు మరియు లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి
Publish Date:Jun 20, 2026
భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026 గెలిచినా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు క్రెడిట్ ఇవ్వడానికి మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ నిరాకరించారు. మైదానంలో ఆటగాళ్లే గెలిపించారని, గంభీర్ హయాంలో జరిగిన టెస్ట్ పరాజయాలను గుర్తు చేస్తూ శ్రీశాంత్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇక్కడ చదవండి.
Publish Date:Jun 19, 2026
ఫిఫా ప్రపంచకప్ 2026 లో హైతీపై 3-0 తో బ్రెజిల్ ఘన విజయం సాధించింది. మాథ్యూస్ కూన్హా రెండు గోల్స్తో మెరవగా, వినీషియస్ జూనియర్ మరో గోల్ కొట్టి బ్రెజిల్ను నాకౌట్ చేర్చారు. హైతీ టోర్నీ నుండి అవుట్ అయింది.
Publish Date:Jun 19, 2026
కర్నూలులో తెలుగుదేశం కార్యకర్త తైజుం బాషాపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు తైజుం బాషా తన ఇంటి సమీపంలోని ఒక కిరాణా దుకాణానికి వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుని తిరిగి వస్తుండగా, పథకం ప్రకారం అతడిపై వైసీపీయులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో బాషాపై జరిగిన ఈ దాడిలో బాషా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Publish Date:Jun 19, 2026
ట్విస్ట్ ఏంటంటే, 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దేవినేని అవినాష్ అధికార పార్టీలో చక్రం తిప్పినప్పటికీ ఈ పిల్ల సాయిపై ఉన్న రౌడీ షీటును ఎత్తేయించలేదు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి ఉంటే.. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రౌడీ షీట్ ఎందుకు తొలగించలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
Publish Date:Jun 19, 2026
అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ భారీ ఈవెంట్లో వందలాది మంది అమెరికన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నేషనల్ మాల్ మొత్తం ఒక పెద్ద బహిరంగ యోగా శిబిరంగా మారిపోయింది.
Publish Date:Jun 19, 2026
బాపూ సరోవర్ నిర్మాణానికి అవసరమైన అత్యంత కీలకమైన రక్షణశాఖ భూముల బదలాయింపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం (జూన్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 550 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టతలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
Publish Date:Jun 19, 2026
జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యం...కొత్త వ్యూహాలతో జనసేన ముందడుగు!
Publish Date:Jun 19, 2026
సాయికృష్ణ కేసులో దోషులపై కఠిన చర్యలు..
Publish Date:Jun 19, 2026
లింగంగుంట్ల నుంచి నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
Publish Date:Jun 19, 2026
హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో వెలుగుచూసిన సంచలనాత్మక నకిలీ జీఓల భూ కబ్జా కేసు
Publish Date:Jun 19, 2026
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది