హైదరాబాద్ ను తలదన్నేలా అమరావతి ఓఆర్ఆర్

Publish Date:Mar 17, 2025

Advertisement

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అమరావతి చుట్టూ భారీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రణాళిక మేరకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దదిగా ఉంటుంది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరణకు ఇప్పటికే అధికారుల నియామకం పూర్తయ్యింది.  

అమరావతి ఔటర్ రింగు రోడ్డు మొత్తం ఐదు జిల్లాల్లోని   121 గ్రామాల గుండా వెళుతుంది.  గుంటూరు జిల్లాలో.. మంగళగిరి మండలం కాజా, చినకాకాని, గూటూరు, బుడంపాడు, ఏటుకూరు, పొత్తూరు, అంకిరెడ్డిపాలెం, సిరిపురం, వర్గాని, వెలవర్తిపాడు, మేడకొండూరు, డోకిపర్రు, విషాదాల, పేరేచర్ల, మండపాడు, మంగళగిరిపాడు, పాములపాడు, రావెల్, చిలువూరు, ఏమన్ని, చింతలపూడి, పెనుమూలి, కంఠంరాజు కొండూరు,  నంబూరు, అనుమర్లపూడి, దేవరాయబొట్లపాలెం,  కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి,  వల్లభాపురం, మున్నంగి, దంట్లూరు, కుంచవరం, అత్తోటగొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు, కొర్నెపాడు, అనంతవర్రపాడు, చామళ్లమూడి, కర్నూలు గుండా అమరావతి ఓఆర్ఆర్ వెడుతుంది. అలాగే పల్నాడు జిల్లా  ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగగుంట్ల, జలాల్పూరు, కంభంపాడు, కాశిపాడు, ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాలు, ఎన్టీఆర్ జిల్లా పొన్నవరం, జగన్నాథపురం, తిమ్మాపురం, గూడెం మాధవరం, జూజూరు, చెన్నారావుపాలెం, అల్లూరు, నరసింహారావు పాలెం, కంచికచెర్ల, మున్నలూరు, మొగులూరు, పేరేకలపాడు, గొట్టుముక్కల, కూణికినపాడు, జి.కొండూరు, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, కుంటముక్కల, గంగినేనిపాలెం, కోడూరు, నందిగామ,  మైలవరం, పొందుగుల, గణపవరం గుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడుతుంది.

ఇక కృష్ణా జిల్లాలొ సగ్గూరు ఆమని, బుతుమిల్లిపాడు, బల్లిపర్రు, బండారుగూడెం, అంపాపురం, పెద్దవూటపల్లి, తేలప్రోలు, వెలినూతల, ఆత్కూరు, పొట్టిపాడు, వెల్దిపాడు, తరిగొప్పుల, బోకినాల, మణికొండ, వేంపాడు, మరిదుమాక, కొణతనపాడు, దావులూరు, కోలవెన్ను, ప్రొద్దుటూరు, చలవేంద్ర పాలెం, నెప్పల్లె, కుందేరు, రొయ్యూరు, ఉత్తర వల్లూరు, చినపులిపాక, బొడ్డెపాడు, దక్షిణ వల్లూరు, ఏలూరు జిల్లా  బొద్దనపల్లె, గరికపాటివారి కండ్రిక, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, పిన్నారెడ్డిపల్లి, నూగొండపల్లి, నర్సింహపాలెం, కృష్ణవరం, సగ్గూరు, సురవరం, కల్లటూరుల గుండా వెడుతుంది.  

By
en-us Political News

  
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ దేవుడు అంటూనే అటు త‌న సొంత నిర్ణ‌యాలు తాను తీసుకుంటున్నారు. త‌న తండ్రి చేసే తప్పులు వ‌రుస‌గా దిద్దే య‌త్నం చేస్తున్నారు.
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడం కొండచరియలు విరిగి పడుతుండటంతో 25 మంది మృతి చెందారు.
రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడపలో జరిగింది. కడప రైల్వే స్టేషన్ పరిధిలోని సిద్దవటం కనుమలోపల్లి వద్ద రైలు పట్టాలపై ఏఎస్ఐ బుక్కే పురుషోత్తమ్ నాయక్ మృత దేహాన్ని శనివారం (మే 31( కనుగోన్నారు.
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలో 500వ మెట్టు వద్ద చెట్ల పొదలలో సేదదీరుతున్న చిరుతను గమనించిన భక్తులు వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి.
రాజకీయం అంటే ప్రత్యర్థులపై కేసులు, ప్రతీకార చర్యలు, కక్ష సాధింపులుగా మారిపోయిన నేటి రోజులలో ఓ నాయకురాలు మాత్రం అందుకు భిన్నంగా నిలిచారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు చేసిన సేవలను గుర్తించి ఒక మండలానికి ఏకంగా ఆయన పేరునే ప్రతిపాదించి ఆదర్శప్రాయంగా నిలిచారు.
ఆ ఏడేళ్ల బాలుడి నిజాయితీకి, ఆత్మ విశ్వాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిదా అయ్యారు. తనది కాని సొమ్ము తనకు వద్దని నిష్కర్షగా చెప్పడమే కాదు.. అంతకంతా తాను సంపాదించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన తమిళనాడుకు చెందిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా వార్తల్లో నిలిచాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలలో థాయ్ లాండ్ భామ విజేతగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడగా వారందరినీ అధిగమించి థాయ్ లాండ్ కు చెందిన ఓపల్ సుదాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన రాష్ట్ర పోలీస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో కొనసాగుతూ ఇంత వరకూ ఇన్ ఛార్జి డీజీపీ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుటుంబ కలహాలు బజారు పడ్డాయి. పతాక స్థాయికి చేరాయి. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు, పార్టీ, కుటుంబ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు మరింతగా ముదిరి పాకాన పడుతున్నాయి. రాజకీయాలను రక్తి కట్టిస్తునాయి.
తెలంగాణ సాధన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన యోధుడికి నోటీసులా అంటూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద భారీ దర్నాకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ధర్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోవడం లేదు. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతోంది.
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి‌ పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 31) అస్వస్థతతకు గురయ్యారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ ప్లక్చుయేషన్స్ రావడంతో జైలు అధికారులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.