Publish Date:Jul 19, 2022
అద్భుతాలన్నీ ఆశ్చర్యపరుస్తాయి. వాటిలో కొన్ని యాదృచ్ఛికం. ఊహకే అందని విధంగా జరిగిపోతుం టాయి. అలాంటిదే అమెరికా అల్మాన్స్ రీజియనల్ మెడకల్ సెంటర్లో. ఇక్కడ అబెర్లీ అనే మహిళకు ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాన్నం సరిగ్గా 2.22 నిమిషాలకు బిడ్డ పుట్టింది. అదీ చాలా విచిత్రంగా ఆస్పత్రి రెండవ వార్డులో! ఉత్తర కరోలినా కుటుంబం ఆనందానికి అంతేలేదు. అక్కడి వారంతా ఇంకా గ్రేస్ జననం గురించి చెప్పుకుంటున్నారు.. కథలు కథలుగా.
ఉత్తర కరోలినా వాసులు, ముఖ్యంగా జూడా ఇంటి పరిసరాలవారంతా ఆశ్చర్యపడుతున్నది ఆ బిడ్డ తల్లి అబెర్లీకి కేన్సర్. ఆమె చికిత్స పొందుతోంది. అయినా గర్భందాల్చడం బిడ్డ పుట్టడం వారెవరూ ఊహిం చనే లేదని అంటున్నారు.
ఆ ఆస్పత్రి వర్గాలు తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నారు. ఎందుకంటే, ఇన్ఫె క్షన్ తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిరోధించే శోషరస వ్యవస్థ అబెర్లీలో ఉండటం విశేషమట. పైగా ఇలా చిత్రంగా అన్నీ రెండు అంకెలు కలిసే రోజున జన్మించడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు ఆస్పత్రి సీనియర్ డాక్టర్లు.
వారేకాదు అబెర్లీ పక్కింటి బామ్మగారూ అదే మాట అంటున్నారు. ఆ అమ్మాయి ప్రార్ధనలు భగ వంతుడు విన్నాడు. అందుకే చరిత్ర సృష్టించింది ఆ బంగారు తల్లి అని నవ్వుతూ అందరికీ చెబుతోం దామె. ఇలా జరగడం చాలా అరుదు అని వారి సంబంధిత చర్చ్ ఫాదర్ కూడా ఆశీర్వదించి వెళ్లారుట. మరి ఇలాంటి జననాలు మీ పరిసరాల్లో జరిగాయేమో గుర్తు తెచ్చుకోండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-rare-birth--25-140089.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.