Publish Date:May 12, 2024
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన వైకాపా నేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి నాటకం ఆడి అట్టర్ ప్లాప్ అయ్యారు. సరిగ్గా పోలింగ్ కు ఒక రోజు ముందు ఫేక్ ఆడియోలను రిలీజ్ చేస్తూ అధికారంలో రావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఒటమి కన్ఫర్మ్ కావడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Publish Date:May 12, 2024
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో రేపు చూపించబోతున్నారు. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా వున్నారు. అయితే చంద్రబాబు మీద అనుకూలత కంటే జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా వుంది.
Publish Date:May 12, 2024
ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25లోకసభ ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తుండగా తెలంగాణలో మాత్రం కేవలం 17 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
Publish Date:May 12, 2024
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు.
Publish Date:May 12, 2024
బొత్సలాంటి బేవకూఫ్లు జగన్ పక్కన వుండటం వల్లే జగన్ ఇలా నాశనం అయిపోయాడు. గతంలో జగన్కి మద్దతుగా నిలిచిన వాళ్ళని కృతజ్ఞత లేకుండా నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఇదే వాళ్ళ కేరక్టర్లు ఏమిటో చెబుతూ వుంటుంది.
Publish Date:May 12, 2024
ఈసారి ఎన్నికలలో ప్రజల నుంచి జగన్ గుణపాఠం నేర్చుకోబోతున్నారు.. జగన్ భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
Publish Date:May 12, 2024
జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ, జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన ఇంటినే వ్యభిచార కొంపగా మార్చివేసింది. తన వ్యాపారం కోసం ఆమె 14 ఏళ్ళ క్రితంమే ఓ ఆడబిడ్డను తెచ్చుకుని పెంచుకుంది. బడికీ పంపింది. అయితే పెంపుడు కూతురు అనే సంగతి బాలికకు చెప్పకపోవడంతో ఆమే తన తల్లి అని, చిన్నారి భావిస్తూ వచ్చింది.
Publish Date:May 12, 2024
ఈ వాలంటీర్ల వ్యవస్థ ఐడియా జగన్కి నేను ఇచ్చానని చాలామంది అనుకుంటూ వున్నారు. కానీ, ఈ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
Publish Date:May 12, 2024
Publish Date:May 12, 2024
ఈ జూన్ 4న జగన్మోహన్రెడ్డి ప్రజల చేతిలో పెద్ద షాక్ తినబోతున్నారు. జగన్ ప్రజల నుంచి గుణపాఠం నేర్చుకోబోతున్నారు. ఆ గుణపాఠం కూడా అత్యంత దారుణంగా వుండబోతోంది అని ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పారు.
Publish Date:May 12, 2024
కోడి కత్తి డ్రామా ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి సుపరిచితమే. జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సీఎం కావడానికి ప్రధాన కారణాల్లో ఈ ఘటన కూడా ఒకటి.
Publish Date:May 12, 2024
ఈసారి ఎన్నికలలో జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
Publish Date:May 12, 2024
అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రుల ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మరో ఇద్దరు బంధువులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.