కొత్త‌గా 10ల‌క్ష‌ల పెన్ష‌న్ల మంజూరు.. క్యాబినెట్ నిర్ణ‌యం

Publish Date:Aug 11, 2022

Advertisement

తెలంగాణ కేబినెట్ భేటీ లో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.తాజాగా అదనంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణ యించింది. కొత్తవి,. పాతవి కలిపి మొత్తం 46 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం(ఆగ‌ష్టు11) నిర్వహించిన మంత్రివ‌ర్గ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది. ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ సమా వేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం  నిర్ణయం తీసు కుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్ష న్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు మంజూరు చేయనున్నారు.

దీంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

ఇక స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కోఠి ఈఎన్. టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.  అలాగే కోఠి ఈఎన్‎టి ఆస్పత్రి లో అధునా తన సౌకర్యాలతో టవర్ నిర్మించాలని మంత్రులు నిర్ణయించారు. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌక ర్యాలతో కూడిన నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు మంత్రులు ప్రతిపాదనలు చేశారు. 

By
en-us Political News

  
హైదరాబాద్ నుంచి ఏపీకి ఓటర్లు రాకుండా జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినప్పటికీ లక్షల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు తరలి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొనటానికి చైతన్య రథాల్లో తరలి వస్తున్నారు. 
మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ డెసిషన్ చేతిలోనే వుంది. మీ ఓటు చేతిలోనే వుంది.  మీ పిల్లలు బాగుపడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్
త్రినయని సీరియల్ లో తిలోత్తమగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ వేకువ జామున పవిత్ర ప్రయాణిస్తున్న కారు హైవే నెం.44పై భూత్ పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద రోడ్డు డివైడర్ ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఇదే కారులో పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్ కూడా ఉన్నారు. పవిత్ర మృతి చెందగా, కుటుంబ సభ్యులకు, చంద్రకాంత్ కు గాయాలయ్యాయి. 
పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పోలింగ్ బూత్ లోకి మొబైల్స్, ఇతర వస్తువులను అనుమతించరు. కాబట్టి వీటిని ఇంటివద్దే వదిలివెళ్ళండి. ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి.
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన వైకాపా నేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి నాటకం ఆడి అట్టర్ ప్లాప్ అయ్యారు. సరిగ్గా పోలింగ్  కు ఒక రోజు ముందు  ఫేక్ ఆడియోలను రిలీజ్ చేస్తూ అధికారంలో రావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఒటమి కన్ఫర్మ్ కావడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌ని చాలా వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో రేపు చూపించబోతున్నారు. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా వున్నారు. అయితే చంద్రబాబు మీద అనుకూలత కంటే జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా వుంది.
ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25లోకసభ ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తుండగా తెలంగాణలో మాత్రం కేవలం 17  లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు. 
బొత్సలాంటి బేవకూఫ్‌లు జగన్ పక్కన వుండటం వల్లే జగన్ ఇలా నాశనం అయిపోయాడు. గతంలో జగన్‌కి మద్దతుగా నిలిచిన వాళ్ళని కృతజ్ఞత లేకుండా నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఇదే వాళ్ళ కేరక్టర్లు ఏమిటో చెబుతూ వుంటుంది.
ఈసారి ఎన్నికలలో ప్రజల నుంచి జగన్ గుణపాఠం నేర్చుకోబోతున్నారు.. జగన్ భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తూ, జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ త‌న ఇంటినే వ్య‌భిచార కొంప‌గా మార్చివేసింది. త‌న వ్యాపారం కోసం ఆమె 14 ఏళ్ళ క్రితంమే ఓ ఆడ‌బిడ్డ‌ను తెచ్చుకుని పెంచుకుంది. బడికీ పంపింది. అయితే పెంపుడు కూతురు అనే సంగతి బాలికకు చెప్పకపోవడంతో ఆమే తన తల్లి అని, చిన్నారి భావిస్తూ వచ్చింది.
ఈ వాలంటీర్ల వ్యవస్థ ఐడియా జగన్‌కి నేను ఇచ్చానని చాలామంది అనుకుంటూ వున్నారు. కానీ, ఈ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.