కూటమి సర్కార్ విజయోత్సవ సభ రేపటికి వాయిదా
Publish Date:Jun 12, 2025

Advertisement
కూటమి సర్కార్ ఏడాది పాలన సభ కార్యక్రమం వాయిదా పడింది. ఏడాది పాలన పూర్తి సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అతిరథ మహారధులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు కూటమి నేతలు సైతం పాల్గొననున్నారు. అకస్మాత్తుగా అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందజేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-ahmedabad-39-199793.html
http://www.teluguone.com/news/content/-ahmedabad-39-199793.html
Publish Date:Jun 18, 2025

Publish Date:Jun 18, 2025

Publish Date:Jun 18, 2025

Publish Date:Jun 18, 2025

Publish Date:Jun 18, 2025

Publish Date:Jun 17, 2025

Publish Date:Jun 17, 2025

Publish Date:Jun 17, 2025

Publish Date:Jun 17, 2025

Publish Date:Jun 17, 2025

Publish Date:Jun 17, 2025

Publish Date:Jun 17, 2025

Publish Date:Jun 17, 2025
