వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. వైఎస్‌ఆర్‌ ఫోటోను వాడుకునే హక్కు కాంగ్రెస్‌కే ఉందని తెలియజేసింది. ఇతరులు ఆ ఫోటోను వాడకోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. వైయస్ జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రాన్ని ప్రధానంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. వైయస్ పథకాల కీర్తి తమ పార్టీకే దక్కుతుందని కాంగ్రెసు ఉపాధ్యక్షుడు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu