జగన్ కు మరో షాక్.. ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా ఇద్దరు ఎమ్మెల్యేలు గత కొద్ది రోజులుగా పార్టీకి అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. దీంతో వీరిద్దరూ పార్టీ జంప్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి, కదిరి నుంచి అత్తార్ చాంద్‌బాషా వైసీపీ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu