ఆర్భీఐ గవర్నర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన ఉర్జిత్ పటేల్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఉర్జిత్ పటేల్‌ను కొత్త గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయన ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుధీర్ఘ కసరత్తు చేసిన కేంద్రం పలువురు ఆర్థిక వేత్తల పేర్లు పరిశీలించి చివరకు ఉర్జిత్ వైపే మొగ్గుచూపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu