తెలంగాణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

 

 

 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినట్లు లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును ఆమోదించిన లోక్ సభ. విభజన బిల్లుపై 23నిముషాలు సభలో చర్చ జరిగింది. బిజెపి నేత సుష్మాస్వరాజ్ మద్దతు ఇవ్వడంతో..నాటకీయంగా లోక్ సభలో స్పీకర్ బిల్లును ఆమోదింపజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu