స్వచ్ఛ భారత్ కోసం చీపుర్లు పట్టిన హీరో వెంకటేష్, రానా

 

ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ ఫిలిం నగర్ లో జరుగుతున్నా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో తెలుగుసినీ పరిశ్రమకు చెందిన అనేకమంది నటులు, ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నరేంద్రరెడ్డి, ఎన్.శంకర్, నటులు వెంకటేష్, రానా, సందీప్ కిషన్ తనికెళ్ల భరణి వేణుమాధవ్, ఉత్తేజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో బాటు వారి అభిమానులు, అనేక మంది అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu