రావెల సుశీల్ కు బెయిల్ మంజూరు..

మహిళను వేధించిన కేసులో రావెల సుశీల్ కు బెయిల్ మంజూరైంది. అతనితో పాటు తన కారు డ్రైవర్ కు కూడా బెయిల్ మంజూరైంది. కాగా లేడీ టీచర్ చేయి పట్టుకుని లాగిన కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తనయయుడు రావెల సుశీల్ (24), అతని కారు డ్రైవర్ రమేష్ మార్చి 5న అర్థరాత్రి  హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రావెల సుశీల్ పై కేసు నమోదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu