కాశ్మీర్లో మోడీ దీపావళి

 

భారత ప్రధాని నరేంద్రమోడీ ఈసారి దీపావళిని జమ్ము కాశ్మీర్‌లో జరుపుకోనున్నారు. జమ్ము కాశ్మీర్ వరద బాధితులతో కలసి ఆయన దీపావళి పండుగ జరుపుకోనున్నారు. సెస్టెంబర్ లో సంభవించిన వరదల వల్ల జమ్మూ కాశ్మీర్ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. వరద బాధితులలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ప్రధాని మోదీ దీపావళి పండుగను కాశ్మీర్ లో జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రధాని నిర్ణయం కాశ్మీర్ వరద బాధితులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu