ఇది చారిత్రాత్మక విజయం ; కేజ్రీవాల్‌

 

ఢిల్లీలొ ఆమ్‌ఆర్మీ పార్టీ సాదించిన విజయంపై ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలలో ఆమ్‌ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ పార్టీని వెనక్కు నెట్టి రెండో స్థానం సాదించింది. కేజ్రీవాల్‌ కూడా షీలా దీక్షీత్‌పై ఘనవిజయం సాదించారు, ఈ ఫలితాలతో ఒక సామాన్యుడు కూడా అధికారం చెపట్టవచ్చని ప్రజలు నిర్ణయించారన్నారు కేజ్రీవాల్‌‌. ఈ ఎన్నికల పోరాటంలో తాము ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నామన్న కేజ్రీవాల్‌‌. అంతిమ విజయం న్యాయానిదే అని ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu