రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య

 

ఆ కుటుంబానికి ఎన్ని కష్టాలొచ్చాయో, లేక వారిని ఎవరైనా మానసికంగా హింసించారో తెలియదు కానీ ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం కడపజిల్లా మండలం అనంతరాజు పేటలో ఈ దారుణమైన ఘటన జరిగింది. వీరు అందరూ చూస్తుండగానే రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరి పరిశీలించి మృతులు ఓబులవారిపల్లె మండలం వై.కోట వాసులుగా గుర్తించారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియాల్సి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu