తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారిని 56 వేల 344 మంది దర్శించుకున్నారు. వారిలో 17వేల 616 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 26లక్షల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ల్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu