యశోదా ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్

భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌   ఆస్పత్రిలో చేరారు.  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాయపడ్డారు.

గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఆయన తన ఫామ్ హౌస్ లో కాలు జారి పడటంతో గాయమైందని చెబుతున్నారు.

ఆయనను హుటాహుటిన సికిందరాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు తుంటి ఎముక విరిగిందని చెప్పారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత ఆపరేషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu