తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

శనివారం (నవంబర్ 18)ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ బయట భక్తులు వేచి ఉన్నారు.

శుక్రవారం స్వామివారికి 67వేల 140 మంది దర్శించుకున్నారు. వారిలో 26,870 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామివారికి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు సమకూరింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu