రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో  సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) కన్నుల పండువగా జరిగింది.  ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు.

ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. విచ్చేశారు. ప్రభుత్వ తరఫున చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు చంద్రబాబు దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu